Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పవన్‌పై సెంటిమెంట్‌ రాజకీయం వద్దు: రాంచందర్ రావు

Neha Singh Jun 04, 2026 8:46 AM హైదరాబాద్ 5 viewsabout 2 hours ago
పవన్‌పై సెంటిమెంట్‌ రాజకీయం వద్దు: రాంచందర్ రావు - Udayam Digital
పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఆయన సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ నేత రాంచందర్ రావు అన్నారు. సభలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. గతంలో తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులిచ్చిన బీఆర్ఎస్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతోందని ఆయన ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...