వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఆయన సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ నేత రాంచందర్ రావు అన్నారు. సభలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.
గతంలో తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులిచ్చిన బీఆర్ఎస్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొడుతోందని ఆయన ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

