Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ధాన్యం రైతులపై పోలీసు కేసులు

Harika Jun 16, 2026 8:25 AM మంచిర్యాల 13 viewsabout 1 hour ago
ధాన్యం రైతులపై పోలీసు కేసులు - Udayam Digital
మంచిర్యాల జిల్లా గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పంటను సకాలంలో కొనాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు. నెల రోజులుగా కాంటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సముదాయించినా ఫలితం లేకపోగా, నిరసన తెలిపిన వారిపైనే కేసులు పెట్టడం స్థానికంగా కలకలం రేపింది.

Comments

G
Loading comments...