Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వరదలు, ట్రాఫిక్‌పై డీజీపీ సమీక్ష

Harika Jun 16, 2026 8:56 AM హైదరాబాద్ 7 viewsabout 2 hours ago
వరదలు, ట్రాఫిక్‌పై డీజీపీ సమీక్ష - Udayam Digital
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...