Back to feed




పోలవరం ఎత్తుపై అభ్యంతరం: పీపీఏకు తెలంగాణ సర్కార్ డిమాండ్
Vikram Chandra May 13, 2026 6:52 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago

పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (PPA) తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు సర్వే, పునరావాసంపై స్పష్టత వచ్చే వరకు ఎత్తు పెంపును విరమించుకోవాలని సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ డిమాండ్ చేశారు.
ముంపుపై సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. వివాదాలు పరిష్కారం కాకుండా రెండో దశ పనులు చేపట్టడం సరికాదని తెలంగాణ స్పష్టం చేసింది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం: మంత్రి పొంగులేటి
about 1 hour ago
తెలంగాణ
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
about 1 hour ago
తెలంగాణ
ఎవరికి పట్టని రైతు గోస: ధాన్యం కొనుగోళ్లలో తీరని అవస్థలు
about 2 hours ago
తెలంగాణ