వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (PPA) తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముంపు సర్వే, పునరావాసంపై స్పష్టత వచ్చే వరకు ఎత్తు పెంపును విరమించుకోవాలని సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ డిమాండ్ చేశారు.
ముంపుపై సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. వివాదాలు పరిష్కారం కాకుండా రెండో దశ పనులు చేపట్టడం సరికాదని తెలంగాణ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

