Back to feed




నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Sonal Mehrotra May 13, 2026 6:37 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ఈనెల 21 వరకు జరగనున్నాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది.
సందేహాల కోసం నాంపల్లి బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మే 21 నుంచే మూల్యాంకనం ప్రారంభించి, జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం: మంత్రి పొంగులేటి
about 1 hour ago
తెలంగాణ
పోలవరం ఎత్తుపై అభ్యంతరం: పీపీఏకు తెలంగాణ సర్కార్ డిమాండ్
about 1 hour ago
తెలంగాణ
ఎవరికి పట్టని రైతు గోస: ధాన్యం కొనుగోళ్లలో తీరని అవస్థలు
about 2 hours ago
తెలంగాణ