వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్ పరారీలో ఉన్నారంటూ గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో పోస్టర్లు వెలిశాయి. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ఆయన ఆచూకీ లేదంటూ గుర్తుతెలియని వ్యక్తులు వీటిని అతికించడం సంచలనం సృష్టించింది.
ఇప్పటికే భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా రేప్ సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సమాచారం.
Comments
Loading comments...

