Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రెట్లు పెరిగిన పీఎన్‌బీ లాభం

రమేష్ బాబు Jul 18, 2026 3:05 PM అల్ ఇండియా about 2 hours ago
మూడు రెట్లు పెరిగిన పీఎన్‌బీ లాభం - Udayam Digital
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ₹5,253 కోట్ల నికర లాభాన్ని సాధించింది. వడ్డీ ఆదాయం పెరగడంతో లాభం ఏకంగా మూడు రెట్లు వృద్ధి చెందింది. బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడటంతో పాటు గ్లోబల్ రుణాలు 12.7 శాతం, డిపాజిట్లు 8.5 శాతం పెరిగాయి.

Comments

G
Loading comments...