వార్తలకు తిరిగి వెళ్లండి
ఐటీ రంగానికి ఏఐతో ఊపు

కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ఐటీ రంగం పాత్ర తగ్గదని, పరిశ్రమ మరింతగా వృద్ధి చెందుతుందని టెక్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ కేవలం ఏఐ సాంకేతికతను వాడుకోవడానికే పరిమితం కాకుండా, స్వయంగా ఇంటెలిజెన్స్ సృష్టికర్తగా ఎదగాలని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Comments
Loading comments...