వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 2023 ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు గుర్తించిన ఎస్ఐటీ అధికారులు, ఆయన ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. ఆయన వినియోగించిన నంబర్ను నిర్ధారించి, వాంగ్మూలాన్ని అధికారికంగా రికార్డు చేశారు.
ఈ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్న పోలీసులు, మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ను విచారణలో కీలకంగా పరిగణించనున్నారు.
Comments
Loading comments...

