Back to feed
పెట్రో ధరల మోత: మళ్లీ 90 పైసల పెంపు
Priya Singh May 20, 2026 5:12 AM అల్ ఇండియా 2 views8 days ago

ఎన్నికల తర్వాత కేంద్రం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను 90 పైసలు పెంచింది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ రూ. 91.58కి చేరాయి. ఐదు రోజుల్లోనే రెండోసారి పెంచడంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
ముడి చమురు ధరల పెరుగుదల వల్లే ఈ పెంపు అని ప్రభుత్వం తెలిపింది. కానీ, ఎన్నికల కోసమే ధరలను వాయిదా వేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Comments
Loading comments...


