Back to feed
జాతీయBreaking
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: సామాన్యులపై మళ్లీ భారం
Rohit Sharma May 25, 2026 5:31 AM అల్ ఇండియా 29 views3 days ago

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. లీటరుపై రూ. 2.84 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
దీంతో హైదరాబాద్లో పెట్రోల్ రూ. 115.58, డీజిల్ రూ. 103.74కు చేరాయి. విజయవాడ, గుంటూరులలో కూడా ధరలు గణనీయంగా పెరిగి సామాన్యులపై భారం పడ్డాయి.
Comments
Loading comments...


