Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు: సామాన్యులపై మళ్లీ భారం

Rohit Sharma May 25, 2026 5:31 AM అల్ ఇండియా 29 views3 days ago
పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు: సామాన్యులపై మళ్లీ భారం - Udayam Digital
దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. లీటరుపై రూ. 2.84 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 115.58, డీజిల్‌ రూ. 103.74కు చేరాయి. విజయవాడ, గుంటూరులలో కూడా ధరలు గణనీయంగా పెరిగి సామాన్యులపై భారం పడ్డాయి.

Comments

G
Loading comments...