వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నంద్యాలలో విగ్రహంపై దాడి చేసి కూటమి ప్రభుత్వంపై నెట్టాలని చూశారని, కానీ అది వైకాపా పనేనని రుజువైందని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత సిలిండర్లు, ఇంటింటికీ పింఛన్లు అందిస్తూనే, రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమల ద్వారా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చంద్రబాబు వివరించారు.
Comments
Loading comments...

