Back to feed



వైసీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు
Rohit Singh Jun 01, 2026 10:03 AM అమరావతి 1 viewsabout 1 hour ago

నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తలేనని, ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై నెట్టాలని చూశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీ మత విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని చంద్రబాబు విమర్శించారు. తాము డీఎస్సీ నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కేసులు వేసినా, పకడ్బందీగా పరీక్షలు పూర్తి చేశామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై రామ్మోహన్ నాయుడు హర్షం
9 minutes agoఆంధ్రప్రదేశ్
'తల్లికి వందనం' పథకం లబ్ధిదారుల జాబితా: మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి
15 minutes ago
ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు
19 minutes ago
ఆంధ్రప్రదేశ్