Back to feed



మహారాష్ట్ర సీఎంను కలిసిన మంత్రి లోకేశ్
Vikram Singh Jun 01, 2026 10:09 AM అమరావతి 1 viewsabout 1 hour ago

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో భేటీ అయ్యారు. ఏపీలో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి సీఎంకు వివరించారు.
అంతకుముందు, ఎయిర్ ట్రంక్ డేటా సంస్థ సీఈవో రాబిన్ ఖుదాతో లోకేశ్ సమావేశమయ్యారు. గూగుల్, రిలయన్స్ సంస్థల తరహాలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభంపై రామ్మోహన్ నాయుడు హర్షం
10 minutes agoఆంధ్రప్రదేశ్
'తల్లికి వందనం' పథకం లబ్ధిదారుల జాబితా: మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి
16 minutes ago
ఆంధ్రప్రదేశ్
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు
20 minutes ago
ఆంధ్రప్రదేశ్