Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మహారాష్ట్ర సీఎంను కలిసిన మంత్రి లోకేశ్

Vikram Singh Jun 01, 2026 10:09 AM అమరావతి 1 viewsabout 1 hour ago
మహారాష్ట్ర సీఎంను కలిసిన మంత్రి లోకేశ్ - Udayam Digital
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ విధానాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి సీఎంకు వివరించారు. అంతకుముందు, ఎయిర్‌ ట్రంక్‌ డేటా సంస్థ సీఈవో రాబిన్‌ ఖుదాతో లోకేశ్ సమావేశమయ్యారు. గూగుల్, రిలయన్స్ సంస్థల తరహాలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...