Back to feed
టీజీ-20 టోర్నీలో మెరువనున్న పాలమూరు క్రికెటర్లు
Harika Jun 13, 2026 8:50 AM మహబూబ్నగర్ 17 views2 days ago

Photo Gallery
హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక టీజీ-20 టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన నలుగురు యువ క్రికెటర్లకు చోటు దక్కింది. ప్రతిభ ఆధారంగా ఫ్రాంచైజీలు వీరిని దక్కించుకోగా, ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో వీరు తమ సత్తా చాటనున్నారు.
ఈ టోర్నీలో మహ్మద్ షాదాబ్ అహ్మద్, జి. గణేశ్, జి. జశ్వంత్ మరియు అరుణ్ కుమార్ ఎంపికయ్యారు. రంజీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్ వంటి అనుభవం ఉన్న వీరు, తమ ప్రదర్శనతో జిల్లా గర్వించేలా రాణించాలని ఆశిస్తున్నారు.
Comments
Loading comments...






