వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పేర్కొన్నారు. ప్రజలు భాజపాను ప్రత్యామ్నాయ శక్తిగా విశ్వసిస్తున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని ఎంపీ రఘునందన్రావు సూచించారు.
Comments
Loading comments...

