వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల ఓనర్షిప్ బదిలీ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆధార్కు లింక్ అయిన మొబైల్కు వచ్చే ఓటీపీతో యాజమాన్య బదిలీ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది.
దీంతో మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి, వాహన మోసాలను తగ్గించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

