Back to feed




తెలంగాణBreaking
రైల్వే ఉద్యోగి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
Rohit Balakrishnan Jun 07, 2026 8:14 AM మహబూబ్నగర్ 5 viewsabout 2 hours ago

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై ఏకంగా రూ.30 లక్షల వరకు అప్పుల పాలైన బోయినపల్లి ఆంజనేయులు అనే రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్లో భారీగా డబ్బు కోల్పోయి, అప్పుల బాధ తాళలేక ఆయన గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్ రీఓపెన్ జూన్ 12న కాదు
about 2 hours ago
తెలంగాణ
మంత్రి సీతక్క ఆదేశం: యుద్ధప్రాతిపదికన మహిళా సంఘాల భవన నిర్మాణాలు పూర్తి చేయాలి!
about 3 hours ago
తెలంగాణ
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు షురూ.. ఈ నెల 12 వరకు ఛాన్స్!
about 3 hours ago
తెలంగాణ