Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం

Rohit Singh May 28, 2026 6:48 AM అమరావతి 5 views44 minutes ago
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం - Udayam Digital
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు ఆయన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...