Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం

Follow Udayam on Google
Rohit Singh May 28, 2026 12:18 PM అమరావతిGeneral
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం - Udayam
తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు ఆయన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...