Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తుపాను పరిహారం కోసం రైతుల నిరీక్షణ

Vikram Sharma May 28, 2026 7:24 AM బాపట్ల 4 viewsabout 1 hour ago
తుపాను పరిహారం కోసం రైతుల నిరీక్షణ - Udayam Digital
గతంలో వచ్చిన తుపానులతో నష్టపోయిన వేలాది మంది రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. అప్పట్లో అధికారులు నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఐదున్నర వేల మందికి పైగా రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తమకు బాసటగా నిలిచి, బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు. నిధులు రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయాధికారులు హామీ ఇస్తున్నారు.

Comments

G
Loading comments...