వార్తలకు తిరిగి వెళ్లండి

సరిహద్దు చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, భారత్ ఎన్నటికీ తలవంచదని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను వెనక్కి తిప్పిపంపుతామని ఆయన తేల్చిచెప్పారు.
ఇందుకోసం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తూ.. దేశ సరిహద్దులను మూసివేసేందుకు ఏడాదిలోగా సమగ్ర 'స్మార్ట్ బోర్డర్' పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి ప్రకటించారు.
Comments
Loading comments...

