వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్కు చెందిన కృష్ణ (32), తన కుమారుడు రక్షిత్ (8) మరియు కుమార్తె అనన్య (5)తో కలిసి ప్రాజెక్టులో దూకారు.
బంధువుల నుంచి అందిన సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్, గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

