వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ ఐటీ షేర్లు గురువారం వరుసగా రెండో రోజూ లాభాల్లో దూసుకెళ్లాయి. ప్రారంభ ట్రేడింగ్లో నిఫ్టీ ఐటీ 2% పెరగగా, కోఫోర్జ్ 3%కి పైగా, ఇన్ఫోసిస్ 2% మేర లాభపడ్డాయి.
పెర్సిస్టెంట్, విప్రో, టీసీఎస్ తదితర షేర్లలోనూ కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్లు ఏడు సెషన్ల నష్టాల పరంపరను ముగించడంతో పాటు రూపాయి బలహీనపడటం ఐటీ షేర్లకు మద్దతిచ్చింది.
Comments
Loading comments...

