Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైన్యం అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు: రక్షణ శాఖ కీలక నిర్ణయం!

శరణ్య శర్మ Jul 03, 2026 12:23 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
సైన్యం అమ్ములపొదిలోకి కొత్త అస్త్రాలు: రక్షణ శాఖ కీలక నిర్ణయం! - Udayam Digital
భారత రక్షణ దళాల పోరాట పటిమను పెంచేందుకు రూ.52,000 కోట్ల విలువైన మూలధన సేకరణ ప్రతిపాదనలకు రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) ఆమోదం తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు అత్యాధునిక ఆయుధాలు సమకూరనున్నాయి. ఇందులో భాగంగా శత్రువుల డ్రోన్లను తిప్పికొట్టే 'ఆకాశ్ తరంగ్' సిస్టమ్స్, క్షిపణులు, కామికేజ్ డ్రోన్లను కొనుగోలు చేయనున్నారు. ఈ కొత్త సాంకేతికత దేశ సరిహద్దు రక్షణను మరింత పటిష్టం చేయనుంది.

Comments

G
Loading comments...