Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విచారణలో కొత్త మలుపు: సీబీఐ గురి ఆ డాక్టర్‌పైనేనా

Archana Jun 22, 2026 6:01 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
విచారణలో కొత్త మలుపు: సీబీఐ గురి ఆ డాక్టర్‌పైనేనా - Udayam Digital
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచారం, హత్య కేసులో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డాక్టర్ అబేష్ బెనర్జీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాల విధ్వంసంలో అతని పాత్ర ఉందంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే స్పందించి, నిజాలు నిగ్గుతేల్చడానికి సీబీఐ తక్షణమే అతనికి సమన్లు జారీ చేయాలని, సమగ్రంగా విచారించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...