Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పశువుల దొంగల ముఠా కలకలం

Vikram Singh May 29, 2026 5:36 AM ఆదిలాబాద్ 10 views1 day ago
పశువుల దొంగల ముఠా కలకలం - Udayam Digital
సిరికొండ, తాంసి మండలాల్లో పశువుల దొంగతనాలు పెరిగాయి. పశువులను కొంటామని వ్యాపారుల పేరుతో వచ్చే కొందరు వ్యక్తులు, పగలు గ్రామంలోని పశువులను పరిశీలించి, రాత్రి వేళల్లో వాటిని అపహరిస్తున్నారు. ఆదివాసీ గ్రామాలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చోరీలతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచాలని, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...