Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా 45 విద్యుత్ కార్లు కొనుగోలు చేయనున్న జీహెచ్‌ఎంసీ

Follow Udayam on Google
Rohit Sardana May 30, 2026 3:17 PM హైదరాబాద్General
కొత్తగా 45 విద్యుత్ కార్లు కొనుగోలు చేయనున్న జీహెచ్‌ఎంసీ - Udayam
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ అధికారులు, మేయర్ కోసం 45 సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయనున్నారు. జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ వాహనాల కొనుగోలు ప్రతిపాదనకు సభ్యులు ఒకే చెప్పారు. ఈ సమావేశంలో విద్యుత్ వాహనాలతో పాటు రోడ్ల విస్తరణ, కొత్త కార్యాలయ భవన నిర్మాణం సహా మొత్తం 30 ప్రజా ఉపయోగకర అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీధి దీపాల పర్యవేక్షణ మెరుగుపరచడానికి 10 మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించనున్నారు.

Comments

G
Loading comments...