Back to feed
నీట్ రద్దుతో మనస్తాపం: విద్యార్థి ఆత్మహత్య
Rohit Singh May 16, 2026 5:36 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

నీట్ యూజీ పరీక్ష రద్దవడంతో రాజస్థాన్కు చెందిన ప్రదీప్ మహిచ్ అనే విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలో 650 మార్కులు వస్తాయని, ప్రభుత్వ సీటు ఖాయమని ఆ విద్యార్థి భావించాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్ష రద్దుతో దిల్లీ, యూపీల్లోనూ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...



