Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ రద్దుతో మనస్తాపం: విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
Rohit Singh May 16, 2026 11:06 AM జాతీయంGeneral
నీట్ రద్దుతో మనస్తాపం: విద్యార్థి ఆత్మహత్య - Udayam
నీట్ యూజీ పరీక్ష రద్దవడంతో రాజస్థాన్‌కు చెందిన ప్రదీప్ మహిచ్ అనే విద్యార్థి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలో 650 మార్కులు వస్తాయని, ప్రభుత్వ సీటు ఖాయమని ఆ విద్యార్థి భావించాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రద్దుతో దిల్లీ, యూపీల్లోనూ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

Comments

G
Loading comments...