వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రకృతి ముఖచిత్రం మార్చేస్తున్న వరుణుడు

Photo Gallery
హిమాచల్, ఉత్తరాఖండ్ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ తీవ్ర వర్షాల ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మైదానాల్లోనూ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్త తెలిపారు.
రాబోయే మూడు రోజుల్లో రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా తూర్పు రాజస్థాన్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Comments
Loading comments...