వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ జట్టు ఘన విజయం, ప్లేయర్ ఊచకోత!

టీజీ 20 లీగ్లో మెదక్ ఫాల్కన్స్తో జరిగిన మ్యాచ్లో అనురాగ్ నల్గొండ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది.
నల్గొండ ఓపెనర్ గౌరవ్ రెడ్డి కేవలం 47 బంతుల్లోనే 101 పరుగులతో అజేయ శతకం బాది జట్టును గెలిపించాడు. ఈ విజయంతో నల్గొండ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
Comments
Loading comments...