Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్: కరీంనగర్ హ్యాట్రిక్ విజయం

శివ కుమార్ Jul 03, 2026 10:04 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
టీజీ20 లీగ్: కరీంనగర్ హ్యాట్రిక్ విజయం - Udayam Digital
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్‌పై 58 పరుగుల తేడాతో గెలిచి కరీంనగర్ డైమండ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. రాహుల్ రాదేశ్, హృషికేశ్ సింహ రాణించడంతో ఆ జట్టు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్ తడబడి 172 పరుగులకే పరిమితమైంది. కరీంనగర్ బౌలర్ నారాయణ తేజ 3 వికెట్లతో మెరిశారు.

Comments

G
Loading comments...