వార్తలకు తిరిగి వెళ్లండి
టీజీ20 లీగ్: కరీంనగర్ హ్యాట్రిక్ విజయం

టీజీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్పై 58 పరుగుల తేడాతో గెలిచి కరీంనగర్ డైమండ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. రాహుల్ రాదేశ్, హృషికేశ్ సింహ రాణించడంతో ఆ జట్టు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది.
లక్ష్య ఛేదనలో రంగారెడ్డి రైజర్స్ తడబడి 172 పరుగులకే పరిమితమైంది. కరీంనగర్ బౌలర్ నారాయణ తేజ 3 వికెట్లతో మెరిశారు.
Comments
Loading comments...