Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కొండపై సమాధుల మయం: ఇదెంతటి వింత?

Harika Jun 12, 2026 8:35 AM వరంగల్ 4 views3 days ago
కొండపై సమాధుల మయం: ఇదెంతటి వింత? - Udayam Digital
కాజీపేట మండలం మడికొండలోని ఓ కొండపై వందల సంఖ్యలో సమాధులు దర్శనమిస్తున్నాయి. గ్రామ శివారులోని ఈ కొండపై స్థానికులు తమవారి జ్ఞాపకార్థం దీర్ఘకాలంగా సమాధులను నిర్మిస్తున్నారు. తగినంత స్థలం లేని కారణంగానే ప్రజలు కొండను ఎంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమాధులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అదే కొండపై నుంచి గ్రామ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్న పైపులైన్లు ఉండటం గమనార్హం. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు జీవన అవసరాల మధ్య ఈ సమాధులు వింతగా మారాయి.

Comments

G
Loading comments...