వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబైకి రెడ్ అలర్ట్ జారీ

ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.
ఈ వారమంతా కురిసిన వర్షాలతో ఇప్పటికే ముంబై జనజీవనం అతలాకుతలమైంది. జూలై 4, 5 తేదీల్లో పలు ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు పడే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...