Back to feed



ముదిగుబ్బ రైతుల భూ సమస్య పరిష్కారం
Vikram Chandra Jun 19, 2026 10:20 AM అనంతపురం 7 viewsabout 3 hours ago
ధర్మవరంలో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ రైతుల భూ సమస్యను పరిష్కరించారు. (22A) నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించి, వారికి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాలను కలెక్టర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, నాయకుడు తుమ్మల మనోహర్ పాల్గొన్నారు. తమ సమస్యను పరిష్కరించినందుకు రైతులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
43 minutes ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్