Back to feed
ప్రభుత్వ పాలనపై ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు
Harika Jun 16, 2026 5:46 AM నిజామాబాద్ 6 viewsabout 3 hours ago

సీఎం, మంత్రుల పాలన అవినీతిమయంగా మారిందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. అభివృద్ధిని పక్కన పెట్టి ప్రభుత్వం కేవలం అప్పులు, కమీషన్ల కోసం పనిచేస్తోందని విమర్శించారు.
కేంద్ర పథకాలను రాష్ట్రం అమలు చేయడం లేదని, విద్యుత్ కొనుగోలులో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలను బహిర్గతం చేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...



