Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

జులైలో ‘తల్లికి వందనం’ పథకం

Radhika Jun 16, 2026 1:13 PM అమరావతి 9 viewsabout 3 hours ago
జులైలో ‘తల్లికి వందనం’ పథకం - Udayam Digital
‘తల్లికి వందనం’ పథకం అమలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి, జులై మూడో వారంలో ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’, జులై మూడో వారంలో ‘మెగా పీటీఎం’ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

Comments

G
Loading comments...