Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కన్నకూతురిని చంపిన కేసులో పరారీలో ఉన్న తల్లి అరెస్ట్

Vikram Jun 12, 2026 3:54 AM అల్ ఇండియా 8 views3 days ago
కన్నకూతురిని చంపిన కేసులో పరారీలో ఉన్న తల్లి అరెస్ట్ - Udayam Digital
ప్రియుడి మోజులో పడి ఐదేళ్ల కన్నబిడ్డను గొంతునులిమి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న తల్లి ప్రియాంక ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ వ్యవహారంలో ప్రియుడు మోహన్‌ను గతంలోనే అరెస్ట్ చేయగా, అప్పటినుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్లింది. తాజాగా హాసనలో తలదాచుకున్న ప్రియాంకను కాడుగోడి పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకుని నగరానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...