Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రధాని మోదీతో వెంకయ్యనాయుడు భేటీ

Rohit Singh May 25, 2026 11:56 AM అమరావతి 36 views2 days ago
ప్రధాని మోదీతో వెంకయ్యనాయుడు భేటీ - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో భేటీ అయ్యారు. అటల్ స్మృతి న్యాస్ సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాజ్‌పేయీ స్మారకమైన ‘సదైవ్ అటల్’ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం ఈ సొసైటీయే చూస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆలోచనలు, సిద్ధాంతాలు మరియు విలువలను భవిష్యత్ తరాలకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు సొసైటీ తరఫున రూపొందించుకోవాల్సిన విధివిధానాలపై ప్రధాని మోదీతో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా చర్చించారు.

Comments

G
Loading comments...