Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్రికులకు మోదీ సందేశం

స్వాతి రెడ్డి Jul 03, 2026 4:41 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
అమర్‌నాథ్ యాత్రికులకు మోదీ సందేశం - Udayam Digital
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శివభక్తులకు ప్రత్యేక లేఖ రాశారు. బాబా బర్ఫానీ దర్శనం దేశ సంస్కృతి, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక అని ఆయన అందులో పేర్కొన్నారు. భక్తుల ప్రయాణం సురక్షితంగా సాగాలని ఆకాంక్షిస్తూ, యాత్రలో భాగస్వామ్య బాధ్యతగా ప్రతి ఒక్కరూ ‘ఐదు సంకల్పాలు’ స్వీకరించాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...