Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మెలోనికి చాక్లెట్లు ఇచ్చిన మోదీ: పిక్ వైరల్!

Ravi Shukla May 21, 2026 6:23 AM అల్ ఇండియా 9 views7 days ago
మెలోనికి చాక్లెట్లు ఇచ్చిన మోదీ: పిక్ వైరల్! - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ప్యాక్ ‘మెలోడీ’ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెలోని సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రోమ్‌లో ఇరునేతలు డిన్నర్ సమావేశంలో పాల్గొని, చారిత్రక కొలోసియంను సందర్శించారు. సోషల్ మీడియాలో ‘మెలోడీ’ (#Melodi) హ్యాష్‌ట్యాగ్‌తో వీరిద్దరి కెమిస్ట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...