వార్తలకు తిరిగి వెళ్లండి
ఖతార్ మాజీ ఎమిర్ మృతికి మోదీ సంతాపం

ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రస్తుత ఎమిర్తో ఫోన్లో మాట్లాడి సానుభూతి వ్యక్తంచేశారు.
భారత్, ఖతార్ సంబంధాల బలోపేతానికి దివంగత నేత చేసిన కృషిని మోదీ కొనియాడారు. భారతదేశంపై ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...