Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్జీరియా అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం: 11 మంది మృతి

పవన్ కుమార్ Jul 16, 2026 8:53 PM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
అల్జీరియా రాజధానిలోని ఒక అనాథ శరణాలయంలో గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనమవగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో మూడు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను 16 అంబులెన్సులలో ఆసుపత్రికి తరలించారు. అధిక ఉష్ణోగ్రతలే దీనికి కారణమని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...