Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గాంధీ మార్కెట్‌లో మొబైల్ చోరీలు

Ravi Shukla May 22, 2026 12:49 PM నిర్మల్ 10 views5 days ago
గాంధీ మార్కెట్‌లో మొబైల్ చోరీలు - Udayam Digital
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్ మొబైల్ దొంగలకు అడ్డాగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో కొనుగోలుదారులు ఏమరుపాటుగా ఉన్న తరుణంలో దుండగులు ఫోన్లు అపహరిస్తున్నారు. ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ, గస్తీ కరువవడంతో చోరీలు పెరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...