Back to feed
ఈ నెల 20న ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
Aditi Jun 18, 2026 4:50 AM హైదరాబాద్ 4 viewsabout 1 hour ago

కాచిగూడ-డోన్ సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 20న రెండు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అధికారులు ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
రద్దు చేసిన రైళ్లలో మేడ్చల్-లింగంపల్లి (47222), ఉమ్డానగర్-సికింద్రాబాద్ (47252) ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.
Comments
Loading comments...


