Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ

Harika Jun 18, 2026 5:24 AM సూర్యాపేట 2 viewsabout 2 hours ago
అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ - Udayam Digital
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన బ్యాంకు ఉద్యోగి చైతన్య అవయవాలను దానం చేసి అతని కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు. వారి నిర్ణయంతో ఆరుగురు రోగులకు కొత్త జీవితం లభించింది. చైతన్య కిడ్నీలు, గుండె, కాలేయం, కార్నియాలను సేకరించినట్లు జీవన్‌దాన్‌ అధికారులు వెల్లడించారు. ఇది వారి సంస్థ ద్వారా జరిగిన 101వ అవయవ దానమని వారు తెలిపారు.

Comments

G
Loading comments...