Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ

Follow Udayam on Google
Harika Jun 18, 2026 10:54 AM సూర్యాపేటGeneral
అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ - Udayam
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన బ్యాంకు ఉద్యోగి చైతన్య అవయవాలను దానం చేసి అతని కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు. వారి నిర్ణయంతో ఆరుగురు రోగులకు కొత్త జీవితం లభించింది. చైతన్య కిడ్నీలు, గుండె, కాలేయం, కార్నియాలను సేకరించినట్లు జీవన్‌దాన్‌ అధికారులు వెల్లడించారు. ఇది వారి సంస్థ ద్వారా జరిగిన 101వ అవయవ దానమని వారు తెలిపారు.

Comments

G
Loading comments...