Back to feed




కాన్వాయ్ తగ్గించుకోవాలని మంత్రి లోకేశ్ నిర్ణయం
Rohit Sharma May 14, 2026 4:38 AM అమరావతి 1 viewsabout 2 hours ago

జడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, తన వాహనశ్రేణిని సగానికి కుదించాలని మంత్రి నారా లోకేశ్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మరిన్ని వాహనాలు ఉండాల్సి ఉన్నా, ఆయన తన కాన్వాయ్ను కేవలం రెండు వాహనాలకే పరిమితం చేసుకున్నారు.
అలాగే పలువురు మంత్రులు సైతం ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే సీఎం కార్యాలయానికి చేరుకోవడం విశేషం.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: భారీ పెట్టుబడులకు ఆమోదం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
పొదుపు పాటించాలి: ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు
about 17 hours ago
ఆంధ్రప్రదేశ్
అమరావతితో పాటు విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
about 21 hours ago
ఆంధ్రప్రదేశ్