Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాన్వాయ్ తగ్గించుకోవాలని మంత్రి లోకేశ్ నిర్ణయం

Follow Udayam on Google
Rohit Sharma May 14, 2026 10:08 AM అమరావతిGeneral
కాన్వాయ్ తగ్గించుకోవాలని మంత్రి లోకేశ్ నిర్ణయం - Udayam
జడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, తన వాహనశ్రేణిని సగానికి కుదించాలని మంత్రి నారా లోకేశ్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మరిన్ని వాహనాలు ఉండాల్సి ఉన్నా, ఆయన తన కాన్వాయ్‌ను కేవలం రెండు వాహనాలకే పరిమితం చేసుకున్నారు. అలాగే పలువురు మంత్రులు సైతం ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే సీఎం కార్యాలయానికి చేరుకోవడం విశేషం.

Comments

G
Loading comments...