వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతితో పాటు విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో కిమ్స్ ఆసుపత్రికి భూమిపూజ చేసిన ఆయన, రాయలసీమను టెక్నాలజీ హబ్గా మారుస్తామన్నారు. 2028 నాటికి విశాఖలో గూగుల్ కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన వెల్లడించారు.
లక్ష మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్కు కేంద్రంగా మారుస్తామని తెలిపారు.
Comments
Loading comments...

