వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి కేవలం అమరావతికే పరిమితం కాదని, విశాఖపట్నాన్ని కూడా అంతర్జాతీయ స్థాయి నగరంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పారిశ్రామికంగా, సాంకేతికంగా విశాఖకు పూర్వవైభవం తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని వెల్లడించారు.
Comments
Loading comments...

