వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోడీ సూచించిన ఏడు పొదుపు సూత్రాలను పాటించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇంధన వాడకం తగ్గించాలని, అనవసర ఖర్చులు మానుకోవాలని సూచించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులు కాన్వాయ్ వాహనాలు తగ్గించుకోవాలని, విదేశీ పర్యటనలకు బదులు స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

