Back to feed
కోర్టును ఆశ్రయించిన మంత్రి బండి సంజయ్
Rohit Singh May 15, 2026 12:30 PM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

పోక్సో కేసు వివాదంలో భవిష్యత్తులో తన పేరు వాడకుండా నిలువరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన పేరుతో ఉన్న పాత వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
మరోవైపు బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన నిర్వాహకులపై పేట్బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...



